ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 11వ తేదీన దక్షిణాది రాష్ర్టాల అధికారులతో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు. హైదరాబాద్లో జరిగే సమావేశ అజెండాపై అధికారులతో సీఎం చర్చించారు.
కేంద్ర జల్శక్తిశాఖ సమావేశంపై సీఎం కేసీఆర్ సమీక్ష