కరోనాపై పోరుకు రూ. 7,500 కోట్లు
కరోనాపై పోరాటానికి ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ భారీ సాయాన్ని ప్రకటించారు. ఇందుకోసం రూ.7,500 కోట్ల(100 కోట్ల డాలర్లు)ను ఇవ్వనున్నట్లు మంగళవారం తెలిపారు. తన ఆన్‌లైన్‌ ఆర్థిక సేవల సంస్థ ‘స్కేర్‌' నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికిగాను ఈ మొత్తాన్ని తాను…
ఇద్ద‌రు అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల‌కు క‌రోనా
హైద‌రాబాద్‌: అమెరికాలో ఇద్ద‌రు చ‌ట్ట‌స‌భ‌ప్ర‌తినిధుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. రిప‌బ్లిక‌న్ నేత మారియో డియాజ్ బ‌లార్ట్‌, డెమోక్ర‌టిక్ నేత బెన్ మెక్ ఆడ‌మ్స్‌లు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. సుమారు ప‌ది వేల మందికి వైర‌స…
జర పదిలం
కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలు మరిన్ని స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉ…
బిగ్ అనౌన్స్‌మెంట్‌.. మ‌హాన‌టి డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్
ఎవ‌రు ఊహించ‌ని బిగ్ అనౌన్స్‌మెంట్ వైజ‌యంతి మూవీస్ నుండి వ‌చ్చేసింది. మ‌రి కొద్ది రోజుల‌లో 50 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ఈ సంస్థ తమ ట్విట్ట‌ర్‌లో నాగ అశ్విన్‌తో క‌లిసి ప్ర‌భాస్ ప‌ని చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు గ‌తంలో …
రౌండ్‌టేబుల్ సమావేశం రాజధానిలో ఎందుకు పెట్టలేదు?: శ్రీదేవి
రౌండ్‌టేబుల్ సమావేశం రాజధానిలో ఎందుకు పెట్టలేదు?: శ్రీదేవి గుంటూరు:  టీడీపీ అధినేత చంద్రబాబుపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రజలకు మాయాబజార్ సినిమా చూపించారని విమర్శించారు. చంద్రబాబుకు రాజధాని పర్యటనలో ఎంత ఘనస్వాగతం పలికారో అందరూ చేశారన్నా…
కేంద్ర జల్‌శక్తిశాఖ సమావేశంపై సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 11వ తేదీన దక్షిణాది రాష్ర్టాల అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో జరిగే సమావేశ అజెండాపై అధికారులతో సీఎం చర్చించారు.